ETV Bharat / state

వ్యవసాయ మార్కెట్​ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం - జోగులాంబ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్​ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి... స్థానిక వ్యవసాయ మార్కెట్ అధికారులపై మండిపడ్డారు.

వ్యవసాయ మార్కెట్​ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
author img

By

Published : Nov 8, 2019, 4:34 PM IST

వ్యవసాయ మార్కెట్​ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

జోగులాంబ జిల్లాలోని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి... వ్యవసాయ మార్కెట్ అధికారులపై మండిపడ్డారు.

ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను అప్పజెప్పడం.. దొంగ చేతులకు తాళాలు ఇవ్వడమేనని ఎమ్మెల్యే అన్నారు. పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యేలను పిలవడం ఏమిటని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలకు తావు లేకుండా కొనుగోలు కేంద్రం నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

ఇదీ చదవండిః తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

వ్యవసాయ మార్కెట్​ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

జోగులాంబ జిల్లాలోని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​రెడ్డి... వ్యవసాయ మార్కెట్ అధికారులపై మండిపడ్డారు.

ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులకు సీసీఐ కొనుగోలు కేంద్రాలను అప్పజెప్పడం.. దొంగ చేతులకు తాళాలు ఇవ్వడమేనని ఎమ్మెల్యే అన్నారు. పబ్లిసిటీ కోసమే ఎమ్మెల్యేలను పిలవడం ఏమిటని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. అక్రమాలకు తావు లేకుండా కొనుగోలు కేంద్రం నిర్వహించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.

ఇదీ చదవండిః తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

Intro:tg_mbnr_01_08_CCI_Pathi_konugolu_parambam_avb_ts10049
సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి స్థానిక వ్యవసాయ మార్కెట్ అధికారులపై మండిపడ్డారు.
vo:
జోగులాంబ గద్వాల జిల్లా లోని గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డులో సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు వచ్చిన గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్రెడ్డి జిల్లా వ్యవసాయ మార్కెట్ అధికారులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ప్రైవేట్ జిన్నింగ్ మిల్లులో సీసీఐ కొనుగోలు కేంద్రాలను అప్పజెప్పడం దొంగలకు తాళాలు ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని ఆయన అన్నారు. పబ్లిక్ సిటీ కోసమే ఎమ్మెల్యేలు పిలవడం ఏమిటి అని అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పత్తికి మద్దతు ధర 5550 నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి అక్రమాలకు తావు లేకుండా గా కొనుగోలు కేంద్రం నిర్వహించాలని ఆయన అన్నారు. రైతులందరూ సీసీఐ కొనుగోలు నేనే పత్తిని అమ్ముకోవాలని ఆయన అన్నారు.


Body:babanna


Conclusion:gadwal

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.