ETV Bharat / state

గద్వాల ఆస్పత్రిలో కొవిడ్​ వార్డును సందర్శించిన ఎమ్మెల్యే

author img

By

Published : May 5, 2021, 3:08 PM IST

జోగులాంబ గద్వాల జిల్లా ఆస్పత్రిలోని కొవిడ్ వార్డును ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

mla bandla krishna mohan reddy visited gadwal hospital
గద్వాల ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

సీఎం కేసీఆర్​ నిరంతర శ్రమతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్​, పడకల కొరత ఉండటం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని కొవిడ్​ వార్డును మున్సిపల్​ ఛైర్మన్​ బీఎస్​ కేశవ్​తో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్​ సదుపాయంతో 60 పడకలు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు.

ఏపీకి చెందిన కరోనా బాధితులు కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు ఏ సమస్య రాకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

సీఎం కేసీఆర్​ నిరంతర శ్రమతో ప్రభుత్వాస్పత్రుల్లో ఆక్సిజన్​, పడకల కొరత ఉండటం లేదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్​ రెడ్డి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని కొవిడ్​ వార్డును మున్సిపల్​ ఛైర్మన్​ బీఎస్​ కేశవ్​తో కలిసి పరిశీలించారు. ఆస్పత్రిలో ఆక్సిజన్​ సదుపాయంతో 60 పడకలు సిద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే అన్నారు.

ఏపీకి చెందిన కరోనా బాధితులు కూడా ఇక్కడ చికిత్స పొందుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆస్పత్రిలో కరోనా రోగులకు ఏ సమస్య రాకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఎల్లూరు పంపు హౌస్ మూడో మోటారు మరమ్మతులు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.