ETV Bharat / state

దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లా దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు.

author img

By

Published : Jul 24, 2019, 7:56 PM IST

దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటన
దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లాలోని దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రస్తుతం 280 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. దసరా నాటికి 180 ఇళ్లు పూర్తవుతాయని గుత్తేదారులు కలెక్టర్​కు వివరించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కులు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో విచారణ

దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటన

జోగులాంబ గద్వాల జిల్లాలోని దౌదర్​పల్లిలో కలెక్టర్​ శశాంక పర్యటించారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ప్రస్తుతం 280 ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని.. దసరా నాటికి 180 ఇళ్లు పూర్తవుతాయని గుత్తేదారులు కలెక్టర్​కు వివరించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కులు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.

ఇవీ చూడండి: కొత్త అసెంబ్లీ నిర్మాణం కేసుపై హైకోర్టులో విచారణ

Intro:tg_mbnr_12_24_Double_bedroom_vist_collector_av_ts10049
ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ప్రగతికి బాటలు వేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని దౌదర్పల్లి సమీపంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్దా అ హరితహారం లో భాగంగా మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ శశాంక ప్రతి ఒక్కరూ సుమారు 6 మొక్కలు నాటాలని వాటిని సంరక్షించుకునే బాధ్యత వారిదేనని జిల్లా కలెక్టర్ సూచించారు. అప్పుడే ప్రగతికి బాటలు పడతాయని అన్నారు అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించారు. సుమారు 280 ఇళ్లకు నిర్మాణాలు జరుగుతుండగా వాటిలో లో దసరా నాటికి 180 నిర్మాణాలు పూర్తవుతాయని గుత్తేదారులు జిల్లా కలెక్టర్కు వివరించారు.


Body:babanna


Conclusion:gadwal
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.