ETV Bharat / state

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం

author img

By

Published : Sep 17, 2020, 6:03 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో భాజపా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో దాదాపు 100 మంది రక్తదానం చేశారు.

blood donation camp in jogulamba gadwala disrtict
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని ఈనెల 14 నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర భాజపా నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ నివాసం వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 100 మంది రక్తదానం చేశారు.

దేశ సమగ్రతతోపాటు సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు చేరేలా కేంద్రం కృషి చేస్తోందని మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులకు సరిపడా రక్తం అందుబాటులో ఉండేందుకు రక్తదాన శిబిరం నిర్వహించమన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని ఈనెల 14 నుంచి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర భాజపా నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ నివాసం వద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో దాదాపు 100 మంది రక్తదానం చేశారు.

దేశ సమగ్రతతోపాటు సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు చేరేలా కేంద్రం కృషి చేస్తోందని మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రోగులకు సరిపడా రక్తం అందుబాటులో ఉండేందుకు రక్తదాన శిబిరం నిర్వహించమన్నారు.

ఇదీ చదవండి: సెప్టెంబర్‌17 ను పురస్కరించుకుని జెండా ఆవిష్కరించిన నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.