ETV Bharat / state

వసంత పంచమిరోజు జోగులాంబ నిజరూప దర్శనం

వసంత పంచమిని పురస్కరించుకుని రేపు భక్తులకు జోగులాంబ దేవి అమ్మవారు నిజరూప దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలివస్తారని ఆలయ అధికారులు చెప్తున్నారు.

author img

By

Published : Jan 29, 2020, 1:03 PM IST

ammavari_brammotsavalu in jogulambha gadwala
వసంత పంచమిరోజు జోగులాంబ నిజరూప దర్శనం

జోగులాంబ గద్వాల జిల్లా అలపూర్​లో అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న శ్రీ జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన వసంత పంచమి నాడు శ్రీ జోగులాంబ దేవి నిజరూప దర్శనం చేసుకోవడానికి భక్తలు అధిక సంఖ్యలో తరలివస్తారు.
పంచామృతం కలిగిన కళాశాలతో భక్తులందరూ ఆలయానికి చేరుకుని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

వసంత పంచమిరోజు జోగులాంబ నిజరూప దర్శనం

ఇవీ చూడండి:మేడారంలో మిషన్​ భగీరథ నీరు వినియోగిస్తాం: మంత్రి

జోగులాంబ గద్వాల జిల్లా అలపూర్​లో అష్టాదశ శక్తి పీఠాలలో ఐదో శక్తిపీఠంగా వెలుగొందుతున్న శ్రీ జోగులాంబ దేవి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన వసంత పంచమి నాడు శ్రీ జోగులాంబ దేవి నిజరూప దర్శనం చేసుకోవడానికి భక్తలు అధిక సంఖ్యలో తరలివస్తారు.
పంచామృతం కలిగిన కళాశాలతో భక్తులందరూ ఆలయానికి చేరుకుని అమ్మవారి నిజరూప దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.

వసంత పంచమిరోజు జోగులాంబ నిజరూప దర్శనం

ఇవీ చూడండి:మేడారంలో మిషన్​ భగీరథ నీరు వినియోగిస్తాం: మంత్రి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.