ETV Bharat / state

భూపాలపల్లిలో కార్మిక సంఘాల ధర్నా

author img

By

Published : Jun 11, 2020, 7:26 PM IST

సింగరేణి బొగ్గు గనుల ప్రయివేటికరణను వ్యతిరేకిస్తూ​ భూపాలపల్లిలోని సింగరేణి కార్యాలయం ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వారికి అమ్మొద్దని, వేలం వేయొద్దని డిమాండ్​ చేశారు.

labour associations protest against coal privatization  in bhupalapally
భూపాలపల్లిలో కార్మిక సంఘాల ధర్నా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కార్యాలయం ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. బొగ్గు గనుల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వారికి అమ్మొద్దని, వేలం వేయొద్దని డిమాండ్​ చేశారు. ఎనిమిది గంటల పనినీ కొనసాగించాలన్నారు. మార్చి నెల ఆపిన సగం జీతం చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, సీఐటీయూ, హెచ్​ఎంఎస్​, బీఎంఎస్​ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కార్యాలయం ముందు కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. బొగ్గు గనుల ప్రయివేటికరణకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్ వారికి అమ్మొద్దని, వేలం వేయొద్దని డిమాండ్​ చేశారు. ఎనిమిది గంటల పనినీ కొనసాగించాలన్నారు. మార్చి నెల ఆపిన సగం జీతం చెల్లించాలని కోరారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ, ఐఎన్​టీయూసీ, సీఐటీయూ, హెచ్​ఎంఎస్​, బీఎంఎస్​ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి.

ఇదీ చూడండి: జర జాగ్రత్త: మనుషులకే కాదు.. కరెన్సీకి కరోనా వైరస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.