ETV Bharat / state

జనగామ జిల్లాలో విషాదం... నీటమునిగి ముగ్గురు మృతి - నీళ్లలో మునిగి

జనగామ జిల్లాలో మూడు కుటుంబాలలో విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు ఘటనల్లో నీళ్లలో మునిగి ముగ్గురు ప్రాణాలొదిలారు.

Three people died with drowned in water
author img

By

Published : Oct 9, 2019, 11:50 PM IST

Updated : Oct 9, 2019, 11:56 PM IST

జనగామ జిల్లాలో నీటి మునిగి ముగ్గురు మృతి...

జనగామ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు నీటి మునిగి చనిపోయారు. బచ్చనపేట మండలం కేశిరెడ్డిపల్లి గెరిమిల్లకుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లి మల్లంపల్లి యాకంరెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. దేవరుప్పులలో గోదావరి కాలువపై నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఈతకు వెళ్లి నీటిలో మునిగి మచ్చ శ్రీనివాస్ మరణించాడు. లింగాలఘన్​పూర్​ మండలం నెలపొగులలో స్నేహితులతో కలిసి దేవాదుల కాలువకు వెళ్లిన ఉపేందర్​ ప్రాణాలొదిలాడు. కాలువలో ఈతకు వెళ్లిన స్నేహితుడు నర్సింహా వరద ఉద్ధృతికి కొట్టుకుపోతుంటే... కాపాడటానికి వెళ్లి ఉపేందర్ మరణించినట్లు స్నేహితులు తెలిపారు. మరోవైపు ఉపేందర్ మృతిపై అనుమానం ఉన్నట్లు సోదరుడు నరేష్ ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

జనగామ జిల్లాలో నీటి మునిగి ముగ్గురు మృతి...

జనగామ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు నీటి మునిగి చనిపోయారు. బచ్చనపేట మండలం కేశిరెడ్డిపల్లి గెరిమిల్లకుంటలో బట్టలు ఉతకడానికి వెళ్లి మల్లంపల్లి యాకంరెడ్డి అనే వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందాడు. దేవరుప్పులలో గోదావరి కాలువపై నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఈతకు వెళ్లి నీటిలో మునిగి మచ్చ శ్రీనివాస్ మరణించాడు. లింగాలఘన్​పూర్​ మండలం నెలపొగులలో స్నేహితులతో కలిసి దేవాదుల కాలువకు వెళ్లిన ఉపేందర్​ ప్రాణాలొదిలాడు. కాలువలో ఈతకు వెళ్లిన స్నేహితుడు నర్సింహా వరద ఉద్ధృతికి కొట్టుకుపోతుంటే... కాపాడటానికి వెళ్లి ఉపేందర్ మరణించినట్లు స్నేహితులు తెలిపారు. మరోవైపు ఉపేందర్ మృతిపై అనుమానం ఉన్నట్లు సోదరుడు నరేష్ ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి : రెండ్రోజుల కస్టడీకి ఈఎస్​ఐ నిందితులు

Intro:tg_wgl_63_09_nitamunigi_mugguru_mruthi_av_ts10070
nitheesh, jangama, ts10070
జనగామజిల్లాలో దసరా పండుగ రోజున విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు వేరు వేరు ఘటనలలో నీట మునిగి మృత్యువాత పడ్డారు.
జనగామ జిల్లా బచ్చనపేట మండలం కేశిరెడ్డిపల్లి గెరిమిల్ల కుంటలో బట్టలు ఉతుక్కోవడానికి వెళ్లి మల్లంపల్లి యకంరెడ్డి(45) ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. దేవరుప్పుల మండలకేంద్రంలో గోదావరి కాలువపై నిర్మించిన చెక్ డ్యాం వద్ద ఈతకు వెళ్లి నీటిలో మునిగి మచ్చ శ్రీనివాస్(35) మృత్యువాత పడ్డాడు. లింగలఘునుపూర్ మండలం నెలపొగులలో స్నేహితులతో కలిసి ధవత్ కు వెళ్ళిన ఉపేందర్(26) దేవాదుల కాలువలో పడి మరణించాడు. కాలువలో ఈతకు వెళ్లిన స్నేహితుడు నర్సింహా వరద ఉదృతికి కొట్టుకుపోతుంటే కాపాడడానికి వెళ్లి ఉపేందర్ మృత్యువాత పడ్డట్లు తోటి స్నేహితులు తెలుపుతుండగా, ఉపేందర్ మృతిపై అనుమానం ఉన్నట్లు సోదరుడు నరేష్ పిర్యాదు తో కేసును నమోదు చేసుకున్నా పోలీసులు విచారణ చెప్పట్టారు. Body:1Conclusion:1
Last Updated : Oct 9, 2019, 11:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.