ETV Bharat / state

పట్టపగలే చోరీలు... ముగ్గురి అరెస్ట్ - latest news on Three arrested for theft

జగిత్యాల జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Three arrested for theft
చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు
author img

By

Published : Jan 21, 2020, 10:36 AM IST

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పట్టణ, సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. నిందితులు జగిత్యాలకు చెందిన ఇనయత్‌ అలీ, మహమ్మద్‌ రజాక్‌, షేక్‌ అబ్దుల్​గా ఆయన పేర్కొన్నారు.

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో పట్టపగలే చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను జగిత్యాల పట్టణ, సీసీఎస్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.40 వేల విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి వెల్లడించారు. నిందితులు జగిత్యాలకు చెందిన ఇనయత్‌ అలీ, మహమ్మద్‌ రజాక్‌, షేక్‌ అబ్దుల్​గా ఆయన పేర్కొన్నారు.

చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

ఇవీ చూడండి: మంత్రి ఎర్రబెల్లిపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.