ETV Bharat / state

మెట్​పల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

author img

By

Published : Jun 12, 2019, 5:15 PM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మెట్​పల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. నాలుగు రోజుల వేడుకలో భాగంగా మూడో రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి శాంతి పాటలు, కుంభ పూజలు వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు అర్చకులు వివిధ రకాల ద్రవాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హోమం పూర్ణహుతిని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

మెట్​పల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ఇవీ చూడండి: 'తెలంగాణలో చదువుకోవడమంటే చదువు కొనడమే'

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పాల్గొన్నారు. నాలుగు రోజుల వేడుకలో భాగంగా మూడో రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి శాంతి పాటలు, కుంభ పూజలు వైభవంగా నిర్వహించారు. దేవతామూర్తుల విగ్రహాలకు అర్చకులు వివిధ రకాల ద్రవాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తిశ్రద్ధలతో హోమం పూర్ణహుతిని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు.

మెట్​పల్లిలో ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం

ఇవీ చూడండి: 'తెలంగాణలో చదువుకోవడమంటే చదువు కొనడమే'

Intro:tg_krn_11_12_ swamivaari vedukalu_avb_c2
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్9394450190
,౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్:
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు నాలుగు రోజుల వేడుకలో భాగంగా మూడో రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు స్వామివారికి శాంతి పాటలు కుంభ పూజలు వైభవంగా నిర్వహించారు ప్రతిష్టించే దేవతామూర్తుల విగ్రహాలు కు అర్చకులు వివిధ రకాల ద్రవాలతో అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాగశాల లో అర్చకులు వేదమంత్రాల మధ్య యాగాన్ని నిర్వహించి స్వామివారికి నివేదన అందించారు అనంతరం భక్తిశ్రద్ధలతో హోమం పూర్ణాహుతి ని వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి స్వామివారి సేవలో పాల్గొన్నారు


Body:veduka


Conclusion:tg_krn_11_12_ swamivaari vedukalu_avb_c2
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.