ETV Bharat / state

కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం - latest news on RTC workers' prerogative to portray KCR

ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్​ వరాల జల్లు కురిపించడంతో  జగిత్యాల జిల్లాలో కార్మికులు కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

RTC workers' prerogative to portray KCR
కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం
author img

By

Published : Dec 2, 2019, 1:13 PM IST

ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఫలితంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం

ఇదీ చూడండి: సిరియా ఘర్షణల్లో 2 రోజుల్లోనే 70 మంది మృతి

ఆదివారం ఆర్టీసీ కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ కార్మికులకు వరాల జల్లు కురిపించారు. ఫలితంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో కార్మికులు ముఖ్యమంత్రి కేసీఆర్​ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్​కు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్​ చిత్రపటానికి ఆర్టీసీ కార్మికుల పాలాభిషేకం

ఇదీ చూడండి: సిరియా ఘర్షణల్లో 2 రోజుల్లోనే 70 మంది మృతి

Intro:గంగాధర్ జగిత్యాల జిల్లా,
8008573563

..............

TG_KRN_21_02_RTC_PALABHISHEKAM_AVB_TS10035

జగిత్యాల డిపోలో
ఆర్టీసీ కార్మికుల పాలభిషేకం

యాంకర్
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసీ కార్మికులకు వరాల జల్లు కురిపించడంతో.... జగిత్యాల డిపోలో ఆర్టీసీ కార్మికులు సీఎం కేసీఆర్ ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.... సీఎం కేసీఆర్ ని దేవుడని కార్మికులు పేర్కొన్నారు.. సందర్భంగా సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు....vis


Body:.


Conclusion:.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.