ETV Bharat / state

ఆర్టీసీ విధుల్లో తాత్కాలిక ఉద్యోగులు - rtc-employes-strike

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపోలో తాత్కాలిక సిబ్బందితో ఆర్టీసీ బస్సులు నడిపిస్తున్నారు. విద్యార్హత, సీనియారిటీ పత్రాలు చూసి విధుల్లోకి తీసుకుంటున్నారు.

ఆర్టీసీ విధుల్లో తాత్కాలిక ఉద్యోగులు
author img

By

Published : Oct 6, 2019, 8:48 PM IST

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపిస్తున్నారు. విధులు నిర్వహించేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. టెస్ట్​ డ్రైవ్​ నిర్వహించి డ్రైవర్లను నియమించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపోలో 43మంది డ్రైవర్లు, కండక్టర్లను తీసుకున్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలు, సీనియారిటీ పత్రాలు చూపించి విధుల్లో చేర్చుకుంటున్నారు. టికెట్​ ధరలు అధికంగా వసూళు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ విధుల్లో తాత్కాలిక ఉద్యోగులు

ఇవీ చూడండి: వికారాబాద్​ జిల్లాలో కూలిన శిక్షణ విమానం... ఇద్దరు పైలెట్లు మృతి

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపిస్తున్నారు. విధులు నిర్వహించేందుకు నిరుద్యోగులు ఆసక్తి చూపిస్తున్నారు. టెస్ట్​ డ్రైవ్​ నిర్వహించి డ్రైవర్లను నియమించారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి డిపోలో 43మంది డ్రైవర్లు, కండక్టర్లను తీసుకున్నారు. అభ్యర్థులు ధ్రువపత్రాలు, సీనియారిటీ పత్రాలు చూపించి విధుల్లో చేర్చుకుంటున్నారు. టికెట్​ ధరలు అధికంగా వసూళు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీసీ విధుల్లో తాత్కాలిక ఉద్యోగులు

ఇవీ చూడండి: వికారాబాద్​ జిల్లాలో కూలిన శిక్షణ విమానం... ఇద్దరు పైలెట్లు మృతి

Intro:TG_KRN_15_06_RTC VIDHULA KOSAM_AV_TS10037
రిపోర్టర్ సంజీవ్ కుమార్
సెంటర్ కోరుట్ల
జిల్లా జగిత్యాల
సెల్.9394450190
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యాంకర్: రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో దసరా పండుగను పురస్కరించుకొని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లకు బస్సులు నడుపుతూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో ఇప్పుడు ఆర్టీసీలో విధులు చేసేందుకు తాత్కాలిక ఉద్యోగులు విధుల కోసం బారులు తీరుతున్నారు
వాయిస్ జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో లో బస్సులు నడిపేందుకు డ్రైవర్లు కండక్టర్లు బారులు తీరి విధుల్లో చేరేందుకు అధికారులను ప్రసన్నం చేసుకుంటున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రైవర్ కు 1500 కండక్టర్లకు 1000 రూపాయలు ఇస్తున్నారని తెలియడంతో తాత్కాలిక ఉద్యోగులు ఇప్పుడు వైపు పరుగులు పెడుతున్నారు రెండు రోజులపాటు ఇప్పటి వరకు అధికారులు 43 మందిని తాత్కాలిక డ్రైవర్లను కండక్టర్ గా తీసుకుని బస్సులను నడిపిస్తున్నారు. తెల్లవారుజాము నుండే విధులు నిర్వహించేందుకు అధికారులకు తమ ధ్రువీకరణ పత్రాలతో పాటు సీనియార్టీ పత్రాలను అధికారుల నాకు చూపించారు పత్రాలను పరిశీలించిన అధికారులు టెస్ట్ డ్రైవ్ పెట్టి బస్సును వారితో నడిపించి డ్రైవింగ్ లో పర్ఫెక్ట్ ఉన్నవారికి బాధ్యతలు అప్పగిస్తూ విధుల్లో చేసుకుంటున్నారు దీంతో విధుల్లో చేరిన వ్యక్తులు సంతోషంతో బస్సులు నడుపుతూ ఆనంద పడుతుండగా ఈ విధంగానైనా ఆర్టీసీలో పనిచేస్తూ అవకాశం కలిగిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాత్కాలిక ఉద్యోగులకు బస్సులు నడుపుతూ పండగపూట ఎవరికి ఇబ్బంది రాకుండా చూస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు కాగా బస్సులో ప్రయాణించే ప్రయాణికులు మాత్రం ఆందోళన చెందుతున్నారు టికెట్ ఉండే డబ్బులు డబ్బులు వసూలు చేయడంతో ప్రయాణికులు తింటున్నారు ఎవరికి ఏం చెప్పినా లాభం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
బైట్: అభిలాష్ రవాణా శాఖ అధికారి
2,3 ): తాత్కాలిక డ్రైవర్లు


Body:RTC


Conclusion:TG_KRN_15_06_RTC VIDHULA KOSAM_AV_TS10037
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.