ETV Bharat / state

8మందిపై కుక్కల దాడి..ఆస్పత్రిలో బాధితులు

మేడ్చల్​ జిల్లాలో ఓ బాలుడిని తీవ్రంగా గాయపరిచిన ఘటన మరవక ముందే జగిత్యాల జిల్లా కొండాపూర్​, అంబారిపేటలో శునకాలు స్వైర విహారం చేశాయి. దారిన పోయేవారిని రక్తాలు కారేలా కరిచాయి.

author img

By

Published : Jun 28, 2019, 1:45 PM IST

కుక్కల దాడి

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్‌, అంబారిపేటలో కుక్కలు స్వైర విహారం చేశాయి. దారిన పోతున్న 8 మందిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. గాయపడ్డ వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారు. పిచ్చి కుక్కల బెడద నుంచి తప్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

8మందిపై కుక్కల దాడి..ఆస్పత్రిలో బాధితులు

ఇవీ చూడండి: 'అతడి ఆట చూస్తే మాకు వచ్చే కిక్కే వేరు'

జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కొండాపూర్‌, అంబారిపేటలో కుక్కలు స్వైర విహారం చేశాయి. దారిన పోతున్న 8 మందిపై దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచాయి. బాధితులను 108 వాహనంలో జగిత్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. గాయపడ్డ వారిలో వృద్ధులు, పిల్లలు ఉన్నారు. పిచ్చి కుక్కల బెడద నుంచి తప్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

8మందిపై కుక్కల దాడి..ఆస్పత్రిలో బాధితులు

ఇవీ చూడండి: 'అతడి ఆట చూస్తే మాకు వచ్చే కిక్కే వేరు'

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.