ETV Bharat / state

జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు - జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

జగిత్యాల జిల్లాలో బోనాల పండగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహిళలంతా బోనాలు అమ్మవారికి సమర్పించి... వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని వేడుకున్నారు.

జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
author img

By

Published : Jul 20, 2019, 11:24 AM IST

జగిత్యాల పురాణిపేట ఆంజనేయస్వామి దేవాలయం భక్త మండలి ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరిగాయి. మహిళలు భారీ ర్యాలీగా ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని వేడుకున్నారు.

జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

ఇవీ చూడండి: కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!

జగిత్యాల పురాణిపేట ఆంజనేయస్వామి దేవాలయం భక్త మండలి ఆధ్వర్యంలో బోనాల వేడుకలు జరిగాయి. మహిళలు భారీ ర్యాలీగా ఆలయానికి చేరుకొని బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పోతురాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి.. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు పండాలని వేడుకున్నారు.

జగిత్యాలలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

ఇవీ చూడండి: కర్ణాటకీయం మళ్లీ వాయిదా.. 22న విశ్వాస పరీక్ష..!

Intro:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, పోచంపల్లి ,సంస్థాన్ నారాయణపురం మండలాల్లో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది .గత కొంతకాలంగా వర్షాలు లేక అల్లాడిపోతున్న రైతన్నలు ఊపిరి పీల్చుకున్నారు .భారీ వర్షాలతో వాగులు వంకలు నిండిపోయాయి .ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు ఒక్క సారి కూడా భారీ వర్షం పడలేదు .ఈ రోజు కురిసిన వర్షంతో పత్తి పంటలు వరి సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు


Body:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, పోచంపల్లి ,సంస్థాన్ నారాయణపురం మండలాల్లో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది .గత కొంతకాలంగా వర్షాలు లేక అల్లాడిపోతున్న రైతన్నలు ఊపిరి పీల్చుకున్నారు .భారీ వర్షాలతో వాగులు వంకలు నిండిపోయాయి .ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు ఒక్క సారి కూడా భారీ వర్షం పడలేదు .ఈ రోజు కురిసిన వర్షంతో పత్తి పంటలు వరి సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు


Conclusion:యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, పోచంపల్లి ,సంస్థాన్ నారాయణపురం మండలాల్లో సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది .గత కొంతకాలంగా వర్షాలు లేక అల్లాడిపోతున్న రైతన్నలు ఊపిరి పీల్చుకున్నారు .భారీ వర్షాలతో వాగులు వంకలు నిండిపోయాయి .ఖరీఫ్ సీజన్లో ఇంతవరకు ఒక్క సారి కూడా భారీ వర్షం పడలేదు .ఈ రోజు కురిసిన వర్షంతో పత్తి పంటలు వరి సాగు చేసిన రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.