ETV Bharat / state

కవిత కట్టుకున్న ఇల్లు చూసి.. ఈడీ కూడా వస్తుంది: బండి సంజయ్​

author img

By

Published : Dec 11, 2022, 10:49 PM IST

Bandi Sanjay fire on kavitha: దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే.. సీబీఐ విచారణ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లా మేడిపల్లిలో ఆయన ప్రసంగించారు.

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay fire on kavitha: దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే.. సీబీఐ విచారణ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగింది. అనంతరం మేడిపల్లిలో ఆయన ప్రసంగించారు. కవిత కట్టుకున్న ఇల్లు చూసి.. ఈడీ కూడా వస్తుందని ఆయన జోష్యం చెప్పారు.

ఈరోజు ఉదయం వెంకటపూర్​ నుంచి ప్రారంభమైన యాత్ర.. గుమ్లాపూర్​, మేడిపల్లి, తాటిపల్లి మీదుగా చల్​గల్​ వరకు కొనసాగింది. ఈ రోజు సుమారు 14 కిలోమీటర్లు వరకు పాదయాత్ర కొనసాగి రాత్రికి చల్​గల్​ సమీపంలో బండి సంజయ్​ బస చేశారు.

"కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే సీబీఐ విచారిస్తోంది. మద్యం కేసులో సీబీఐ కూపీలాగుతున్నారు. కవిత ఇంటిని చూసి ఈడీ సైతం వచ్చే అవకాశం ఉంది".- బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

Bandi Sanjay fire on kavitha: దిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే.. సీబీఐ విచారణ చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఈ రోజు జగిత్యాల జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగింది. అనంతరం మేడిపల్లిలో ఆయన ప్రసంగించారు. కవిత కట్టుకున్న ఇల్లు చూసి.. ఈడీ కూడా వస్తుందని ఆయన జోష్యం చెప్పారు.

ఈరోజు ఉదయం వెంకటపూర్​ నుంచి ప్రారంభమైన యాత్ర.. గుమ్లాపూర్​, మేడిపల్లి, తాటిపల్లి మీదుగా చల్​గల్​ వరకు కొనసాగింది. ఈ రోజు సుమారు 14 కిలోమీటర్లు వరకు పాదయాత్ర కొనసాగి రాత్రికి చల్​గల్​ సమీపంలో బండి సంజయ్​ బస చేశారు.

"కవిత అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టే సీబీఐ విచారిస్తోంది. మద్యం కేసులో సీబీఐ కూపీలాగుతున్నారు. కవిత ఇంటిని చూసి ఈడీ సైతం వచ్చే అవకాశం ఉంది".- బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.