ETV Bharat / state

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి: గవర్నర్​

author img

By

Published : Sep 23, 2020, 1:09 PM IST

Updated : Sep 23, 2020, 1:41 PM IST

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని గవర్నర్​ తమిళిసై కోరారు. రాజ్‌భవన్ కమ్యూనిటీ హాలులో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

womens need growing  financially: governor tamili sai
మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి: గవర్నర్​

రాజ్‌భవన్ కమ్యూనిటీ హాలులో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాన్ని గవర్నర్​ తమిళిసై ప్రారంభించారు. మహిళలు నిలదొక్కుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. అందుకే ప్రధాన మంత్రి ఆత్మనిర్బర్​ యోజన కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు.

మహిళలు సంపాదించే డబ్బు పూర్తిగా కుటుంబానికి వినియోగిస్తారు చెప్పారు. కొవిడ్​ బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. మహిళల స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్ తో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎలీప్​ వారి సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి: గవర్నర్​

ఇదీ చదవండి: మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో అనిశా సోదాలు

రాజ్‌భవన్ కమ్యూనిటీ హాలులో మహిళల స్వయం ఉపాధి కార్యక్రమాన్ని గవర్నర్​ తమిళిసై ప్రారంభించారు. మహిళలు నిలదొక్కుకోవడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేసి ఆర్థికంగా ఎదగాలన్నారు. అందుకే ప్రధాన మంత్రి ఆత్మనిర్బర్​ యోజన కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు.

మహిళలు సంపాదించే డబ్బు పూర్తిగా కుటుంబానికి వినియోగిస్తారు చెప్పారు. కొవిడ్​ బారిన పడకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. మహిళల స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగంగా మహిళలకు కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడరీ, జ్యూట్ బ్యాగుల తయారీ, పేపర్ తో కళాకృతుల తయారీపై శిక్షణ ఇవ్వనున్నారు. ఎలీప్​ వారి సహకారంతో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు.

మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి: గవర్నర్​

ఇదీ చదవండి: మల్కాజిగిరి ఏసీపీ నరసింహారెడ్డి నివాసంలో అనిశా సోదాలు

Last Updated : Sep 23, 2020, 1:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.