ETV Bharat / state

'పాడిరంగంతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం'

పాడిరంగంలో బహుళ ప్రయోజనాలు పొందే విధంగా ట్రాపికల్ఎనిమల్ జెనెటిక్స్ ట్యాగ్‌ సాంకేతిక పరిజ్ఞానం తీసకువస్తున్నట్లు... హైదరాబాద్​లోని ఓ హోటల్లో లైవ్‌స్టాక్ టెక్నాలజీ సంస్థ సహా వ్యవస్థాపకులు అలూరి శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ విధానంతో దేశంలో 70 మిలియన్ల పాడి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తమన్నారు.

author img

By

Published : Aug 5, 2019, 11:06 PM IST

పాడిరంగంతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

లైవ్‌స్టాక్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఓ హాటల్లో ట్రాపికల్ ఎనిమల్ జెనెటిక్స్ ట్యాగ్‌ సాంకేతిక పరిజ్ఞానంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లైవ్‌స్టాక్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రవీణ్‌ కిని, సహ వ్యవస్థాపకులు అలూరి శ్రీనివాసరావు, రోస్లిన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్.బ్రూస్‌ వైట్‌లా పాల్గొన్నారు. ఎంబ్రో సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన జన్యు మార్పిడి, అధిక పాల ఉత్పత్తిని, బహుళ ప్రయోజనాలను పొందవచ్చని అలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విధానాలను దేశంలో కూడా తీసుకువస్తున్నామని.. 70 మిలియన్ల పాడి రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా లాంటి దేశాలు ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

పాడిరంగంతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

ఇదీ చూడండి:'ఆర్టికల్ 370రద్దు'పై రాజ్యసభలో చర్చ ప్రత్యక్షప్రసారం

లైవ్‌స్టాక్ టెక్నాలజీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని ఓ హాటల్లో ట్రాపికల్ ఎనిమల్ జెనెటిక్స్ ట్యాగ్‌ సాంకేతిక పరిజ్ఞానంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో లైవ్‌స్టాక్ టెక్నాలజీ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ ప్రవీణ్‌ కిని, సహ వ్యవస్థాపకులు అలూరి శ్రీనివాసరావు, రోస్లిన్ సంస్థ డైరెక్టర్ డాక్టర్.బ్రూస్‌ వైట్‌లా పాల్గొన్నారు. ఎంబ్రో సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన జన్యు మార్పిడి, అధిక పాల ఉత్పత్తిని, బహుళ ప్రయోజనాలను పొందవచ్చని అలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఈ విధానాలను దేశంలో కూడా తీసుకువస్తున్నామని.. 70 మిలియన్ల పాడి రైతుల ఆదాయన్ని రెట్టింపు చేస్తామని ఆయన వెల్లడించారు. అమెరికా లాంటి దేశాలు ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

పాడిరంగంతో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తాం

ఇదీ చూడండి:'ఆర్టికల్ 370రద్దు'పై రాజ్యసభలో చర్చ ప్రత్యక్షప్రసారం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.