ETV Bharat / state

దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నాం: కిషన్ రెడ్డి

author img

By

Published : Feb 25, 2020, 12:20 AM IST

దిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన హింసను ఖండిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హింసపై సమగ్ర దర్యాప్తునకు దిల్లీ పోలీసులను ఆదేశించారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో కావాలనే కుట్రతో ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నాం: కిషన్ రెడ్డి
దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నాం: కిషన్ రెడ్డి

సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హింసపై సమగ్ర దర్యాప్తుకు దిల్లీ పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో కావాలనే కుట్రతో ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీఏఏ పేరుతో సంఘ వ్యతిరేకశక్తులు విధ్వంసానికి పాల్పడితే సహించేదిలేదన్నారు.

దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నాం: కిషన్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం అందరికీ ఉందన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే పూర్తి స్వేచ్చ తెలంగాణ ప్రభుత్వానికుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 130 కోట్ల మందిలో సీఏఏ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పాలని తెరాసకు సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. పాకిస్థా న్, బంగ్లాదేశీయుల కోసమే తెరాస సీఏఏను వ్యతిరేకిస్తుందన్నారు.

ఇవీ చూడండి: ట్రంప్​కు మోదీ ఇచ్చిన విలువైన కానుకలు ఇవే

సీఏఏకు వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హింసపై సమగ్ర దర్యాప్తుకు దిల్లీ పోలీసులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో కావాలనే కుట్రతో ఆందోళనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. భారతదేశ ప్రతిష్టను దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీఏఏ పేరుతో సంఘ వ్యతిరేకశక్తులు విధ్వంసానికి పాల్పడితే సహించేదిలేదన్నారు.

దిల్లీలో జరిగిన హింసను ఖండిస్తున్నాం: కిషన్ రెడ్డి

ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే అవకాశం అందరికీ ఉందన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసే పూర్తి స్వేచ్చ తెలంగాణ ప్రభుత్వానికుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. 130 కోట్ల మందిలో సీఏఏ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందో చెప్పాలని తెరాసకు సవాల్ విసురుతున్నట్లు చెప్పారు. పాకిస్థా న్, బంగ్లాదేశీయుల కోసమే తెరాస సీఏఏను వ్యతిరేకిస్తుందన్నారు.

ఇవీ చూడండి: ట్రంప్​కు మోదీ ఇచ్చిన విలువైన కానుకలు ఇవే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.