ETV Bharat / state

తిరుమలకు ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం - ap news

ఏపీలోని వేలూరుకు చెందిన వీఎస్‌ఎల్‌ ఇండస్ట్రీస్‌, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్‌ సంయుక్తంగా రూ. 15 లక్షల విలువైన ఐదు బ్యాటరీ వాహనాలను తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. క్రిమి సంహారక రసాయనాలను పిచికారీ చేసేలా, చెత్తను తరలించేందుకు వీలుగా ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు.

తిరుమలకు ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం
తిరుమలకు ఐదు బ్యాటరీ వాహనాలు విరాళం
author img

By

Published : Nov 1, 2020, 2:30 PM IST

తిరుమల శ్రీవారికి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళంగా అందాయి. వేలూరుకు చెందిన వీఎస్‌ఎల్‌ ఇండస్ట్రీస్‌, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్‌ సంయుక్తంగా రూ. 15 లక్షల విలువైన వాహనాలను అందించాయి.

బ్యాటరీతో నడిచే ఈ వాహనాలను క్రిమిసంహారక రసాయనాలను పిచికారీ చేసేలా, చెత్తను తరలించేలా రూపొందించారు. వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం తితిదే అధికారులకు తాళాలు అందజేశారు.

తిరుమల శ్రీవారికి ఐదు బ్యాటరీ వాహనాలు విరాళంగా అందాయి. వేలూరుకు చెందిన వీఎస్‌ఎల్‌ ఇండస్ట్రీస్‌, ఆకెళ్ల రాఘవేంద్ర ఫౌండేషన్‌ సంయుక్తంగా రూ. 15 లక్షల విలువైన వాహనాలను అందించాయి.

బ్యాటరీతో నడిచే ఈ వాహనాలను క్రిమిసంహారక రసాయనాలను పిచికారీ చేసేలా, చెత్తను తరలించేలా రూపొందించారు. వాహనాలకు పూజలు నిర్వహించిన అనంతరం తితిదే అధికారులకు తాళాలు అందజేశారు.

ఇవీ చదవండి: పల్లే వేదికగా.. సామాజిక సమస్యలే కథాంశంగా సాగిపోతున్న "మై విలేజ్​ షో"

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.