ETV Bharat / state

అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టాలి : వినోద్‌

భాజపా నేతలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ అన్నారు. ప్రజలకు ఏం చేస్తారనే విషయం చెప్పటం మరచిపోయారని ఆరోపించారు. హైదరాబాద్‌ను ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసిందని తెలిపారు.

author img

By

Published : Nov 29, 2020, 3:36 PM IST

vinod kumar said People must once again ghmc elections vote for development
అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టాలి : వినోద్‌

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాజపా నేతలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​‌ ఆరోపించారు. ప్రజలకు ఏం చేస్తారనే విషయం చెప్పలేదని విమర్శించారు.

హైదరాబాద్‌ను తెరాస ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసిందని తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారంలో భాజపా నేతలు విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్​‌ ఆరోపించారు. ప్రజలకు ఏం చేస్తారనే విషయం చెప్పలేదని విమర్శించారు.

హైదరాబాద్‌ను తెరాస ప్రభుత్వం అన్ని విధాల అభివృద్ధి చేసిందని తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి : తెరాసకు 15 సీట్ల కంటే ఎక్కువ రావు: వివేక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.