ETV Bharat / state

కూకట్​పల్లిలో సైబరాబాద్​ అదనపు డీసీపీ ఆకస్మిక తనిఖీలు

ప్రభుత్వాలు పదేపదే చెప్తున్నా.. రోడ్లపైకి వస్తోన్న వాహనదారుల కట్టడికి కూకట్​పల్లి చెక్​పోస్ట్​ వద్ద సైబరాబాద్​ అడిషనల్​ డీసీపీ తార ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్వీయ జాగ్రత్తలు పాటించాలని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు ఆమె సూచించారు.

author img

By

Published : Apr 8, 2020, 12:11 PM IST

vehicle checkings by cybarabad additional dcp tara at kukatpally check post Hyderabad
కూకట్​పల్లిలో సైబరాబాద్​ అదనపు డీసీపీ ఆకస్మిక తనిఖీలు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని చెక్​పోస్ట్ వద్ద వాహన తనిఖీలను సైబరాబాద్ అదనపు డీసీపీ తార పరిశీలించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వాహనదారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్ మహమ్మారిని తరిమేయాలంటే ఎవరు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. ఈ సోదాల్లో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్వీయ జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించాలని ప్రజలు ఆమె సూచించారు.

కూకట్​పల్లిలో సైబరాబాద్​ అదనపు డీసీపీ ఆకస్మిక తనిఖీలు

ఇవీ చూడండి: 'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​కు పిలుపునిచ్చిన నేపథ్యంలో హైదరాబాద్​ కూకట్​పల్లి పోలీస్​స్టేషన్ పరిధిలోని చెక్​పోస్ట్ వద్ద వాహన తనిఖీలను సైబరాబాద్ అదనపు డీసీపీ తార పరిశీలించారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ వాహనదారులకు ఆమె విజ్ఞప్తి చేశారు.

కరోనా వైరస్ మహమ్మారిని తరిమేయాలంటే ఎవరు బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని తెలిపారు. ఈ సోదాల్లో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు. స్వీయ జాగ్రత్తలు, భౌతిక దూరం పాటించాలని ప్రజలు ఆమె సూచించారు.

కూకట్​పల్లిలో సైబరాబాద్​ అదనపు డీసీపీ ఆకస్మిక తనిఖీలు

ఇవీ చూడండి: 'యువతకు కరోనా రాదనుకుంటే పొరపాటే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.