ETV Bharat / state

వీహెచ్ ఇంటికెళ్లిన ఉత్తమ్.. జాగ్రత్తగా ఉండాలని సూచన

author img

By

Published : Jul 5, 2020, 9:06 AM IST

కరోనా వైరస్​ బారిన పడి కోలుకున్న కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతు రావు దంపతులను... పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి పరామర్శించారు. వీహెచ్ ఇంటికి వెళ్లి ఆయన యోగక్షేమాలు తెలుసుకున్నారు.

uttam-kumar-reddy-meet-congress-senior-leader-v-hanumantha-rao
వీహెచ్​ దంపతులను పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ఆయన భార్య కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి విదితమే. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్​ అయిన వీహెచ్ దంపతులను టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పరామర్శించారు. అంబర్​పేటలోని డీడీ కాలనీలో నివాసముంటున్న వీహెచ్​ ఇంటికి వెళ్లారు. ఆరోగ్య క్షేమాల గురించి ఆరా తీశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.

వీహెచ్​ దంపతులను పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇదీ చూడండి: చేపలవేటకు వెళ్లి నలుగురు చిన్నారుల దుర్మరణం

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ఆయన భార్య కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న సంగతి విదితమే. ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవలే డిశ్చార్జ్​ అయిన వీహెచ్ దంపతులను టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​ రెడ్డి పరామర్శించారు. అంబర్​పేటలోని డీడీ కాలనీలో నివాసముంటున్న వీహెచ్​ ఇంటికి వెళ్లారు. ఆరోగ్య క్షేమాల గురించి ఆరా తీశారు. జాగ్రత్తగా ఉండాలంటూ సూచించారు.

వీహెచ్​ దంపతులను పరామర్శించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి

ఇదీ చూడండి: చేపలవేటకు వెళ్లి నలుగురు చిన్నారుల దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.