ETV Bharat / state

ప్రశాంతంగా ముగిసిన సివిల్స్​ ప్రిలిమినరీ పరీక్షలు

author img

By

Published : Oct 5, 2020, 7:14 AM IST

ఆదివారం నాడు నిర్వహించిన యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పీజీ కాలేజీ పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లో కొవిడ్​ - 19 నిబంధనలు పాటిస్తూ.. అభ్యర్థులను లోనికి అనుమతించారు.

UPSC  Civils Preliminary Exams Completed
ప్రశాంతంగా ముగిసిన సివిల్స్​ ప్రిలిమినరీ పరీక్షలు

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్​ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పరీక్షలు నిర్వహించారు.

పరీక్షా కేంద్రాల వద్ద కొవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ... పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్​ ఏర్పాటు చేశారు. అడ్మిట్​ కార్డుతో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించారు. పరీక్షా హాలుకు వెళ్లే ముందే థర్మల్​ స్క్రీనింగ్​ చేసి.. లోపలికి పంపించారు.

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్​ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. ఉదయం 9:30 నుంచి 11:30 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4:30 వరకు పరీక్షలు నిర్వహించారు.

పరీక్షా కేంద్రాల వద్ద కొవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ... పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్​ ఏర్పాటు చేశారు. అడ్మిట్​ కార్డుతో పాటు గుర్తింపు కార్డు ఉంటేనే అభ్యర్థులను పరీక్ష రాసేందుకు అనుమతించారు. పరీక్షా హాలుకు వెళ్లే ముందే థర్మల్​ స్క్రీనింగ్​ చేసి.. లోపలికి పంపించారు.

ఇదీ చదవండి: కూతురిపై మూడేళ్లుగా తండ్రి అత్యాచారం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.