ETV Bharat / state

పొలంలో కుళ్లిన మృతదేహం.. ఆ పొలం నాగార్జునదేనా..? - రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం కేశంపేట్

ఓ వ్యవసాయ భూమిలో కుళ్లిపోయన మృతదేహం లభ్యమైంది. పొలంలోని ఓ గదిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ వ్యవసాయ క్షేత్రం హీరో నాగార్జునదిగా ప్రచారం జరుగుతోంది.

ఆ పొలం నాగార్జునదేనా..?
author img

By

Published : Sep 19, 2019, 5:23 AM IST

Updated : Sep 19, 2019, 8:08 AM IST

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం కేశంపేట్ పరిధిలోని ఓ వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పొలంలోని ఓ గదిలో ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయినందున అక్కడే శవపరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం గదిని సీజ్ చేయనున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రం హీరో నాగార్జునదిగా ప్రచారం జరుగుతోంది.

unknown-dead-body-found-in-land
పొలంలో కుళ్లిన మృతదేహం

ఇవీచూడండి: ఇల్లు తగలబెట్టిన ఎలుక

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మండలం కేశంపేట్ పరిధిలోని ఓ వ్యవసాయ భూమిలో కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. పొలంలోని ఓ గదిలో ఈ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాం పూర్తిగా కుళ్లిపోయినందున అక్కడే శవపరీక్ష నిర్వహించాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అనంతరం గదిని సీజ్ చేయనున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవసాయ క్షేత్రం హీరో నాగార్జునదిగా ప్రచారం జరుగుతోంది.

unknown-dead-body-found-in-land
పొలంలో కుళ్లిన మృతదేహం

ఇవీచూడండి: ఇల్లు తగలబెట్టిన ఎలుక

Intro:Body:Conclusion:
Last Updated : Sep 19, 2019, 8:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.