ETV Bharat / state

తెలంగాణలో భాజపా జెండా ఎగరేస్తాం: మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ - Union_Minister_Dharmendra_Pradan

370 ఆర్టికల్​పై ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హైదరాబాద్ నగరానికి వచ్చారు.  కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అవాస్ యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు.

తెలంగాణలో భాజపా జెండా ఎగరేస్తాం: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
author img

By

Published : Sep 21, 2019, 8:11 PM IST

తెలంగాణలో రాజకీయ కేంద్రీకరణ వేగంగా జరుగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. కేంద్రం కోపరేటివ్ ఫెడరల్ సిస్టంకు మద్దతు ఇస్తుందని... ఈ పద్ధతిలో రాష్ట్రాలు కేంద్రానితో కలిసి నడవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 370 ఆర్టికల్​పై ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి అమిత్​షా తనను రాష్ట్రానికి పంపినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పొల్చితే ఈసారి తెలంగాణ, బెంగాల్‌, ఒడిశాలో భాజపా విజయకేతనం ఎగురవేసిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో భాజపా జెండా ఎగరేస్తాం: మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

ఇవీచూడండి: తెరాసలో ఓనర్లకు కిరాయిదారులకు గొడవ నడుస్తోంది: భట్టి

తెలంగాణలో రాజకీయ కేంద్రీకరణ వేగంగా జరుగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వెల్లడించారు. కేంద్రం కోపరేటివ్ ఫెడరల్ సిస్టంకు మద్దతు ఇస్తుందని... ఈ పద్ధతిలో రాష్ట్రాలు కేంద్రానితో కలిసి నడవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. 370 ఆర్టికల్​పై ఇక్కడి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడానికి అమిత్​షా తనను రాష్ట్రానికి పంపినట్లు పేర్కొన్నారు. గత ఎన్నికలతో పొల్చితే ఈసారి తెలంగాణ, బెంగాల్‌, ఒడిశాలో భాజపా విజయకేతనం ఎగురవేసిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో భాజపా జెండా ఎగరేస్తాం: మంత్రి ధర్మేంద్ర ప్రదాన్

ఇవీచూడండి: తెరాసలో ఓనర్లకు కిరాయిదారులకు గొడవ నడుస్తోంది: భట్టి

TG_Hyd_52_21_Union_Minister_Dharmendra_Pradan_PC_AB_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ భాజపా కార్యాలయం నుంచి త్రీజీ ద్వారా వచ్చింది. ( ) పొలిటికల్ పొలరైజేషన్‌ తెలంగాణలో వేగంగా జరుగుతోందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. కేంద్రం కోపరేటివ్ ఫెడరల్ సిస్టంకు మద్దతు ఇస్తుందని...ఈ సిస్టంలో రాష్ట్రాలు కేంద్రానితో కలిసి నడవాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఆయన హైదరాబాద్ నగరానికి వచ్చిన సందర్భంగా భాజపా రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 370 ఆర్టికల్‌ పై ఇక్కడి ప్రజలతో మాట్లాడడానికి అమిత్ షా తనను తెలంగాణ రాష్ట్రానికి పంపినట్లు చెప్పారు. ఈ ఆర్టికల్‌పై తెలంగాణలో ముగ్గురు ప్రముఖ వ్యక్తులను కలిసి 370ఆర్టికల్ పై అవశ్యకత గురించి వివరించినట్లుగా తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడు రాష్ట్రాల్లో నూతన ట్రెండ్ కనిపించిందని.... గత ఎన్నికలతో పొల్చితే ఈ సారి తెలంగాణ బెంగాల్‌ ఒడిశాలో భాజపా విజయకేతం ఎగురవేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అవాస్ యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని విమర్శించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ భాజపాదేనని ధీమా వ్యక్తం చేశారు. బైట్: ధర్మేంద్ర ప్రధాన్‌, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.