కామటిపుర, మీర్చౌక్ ప్రాంతాల్లో నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ పర్వాల్, ఎస్కే ఫరీద్లను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షల విలువ చేసే 100 నివేధిత చైనీస్ మాంజా రీళ్లను స్వాధీనం చేసుకున్నారు.
ఇవీ చూడండి: ఇంతకీ అసలు భోగి అంటే ఏంటీ?