ETV Bharat / state

కల్యాణ లక్ష్మి పథకానికి రూ.337.50 కోట్లు విడుదల - Latest news in Telangana

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న క‌ల్యాణ‌ల‌క్ష్మి ప‌థ‌కానికి మూడో త్రైమాసికానికి నిధులు విడుదలయ్యాయి. రూ.337.50 కోట్లు ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది.

Rs 337.50 crore released for Kalyana Lakshmi scheme
కల్యాణ లక్ష్మి పథకానికి రూ.337.50 కోట్లు విడుదల
author img

By

Published : Nov 4, 2020, 8:30 PM IST

కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి 337.50 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమశాఖ విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకానికి బడ్జెట్ నుంచి 675 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా 337.50 కోట్లు విడుదల చేయగా... నాలుగో త్రైమాసికానికి సంబంధించిన మరో 337.50 కోట్ల కేటాయింపులు ఉన్నాయి.

కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి 337.50 కోట్ల రూపాయలను బీసీ సంక్షేమశాఖ విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు కల్యాణలక్ష్మి పథకానికి బడ్జెట్ నుంచి 675 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా 337.50 కోట్లు విడుదల చేయగా... నాలుగో త్రైమాసికానికి సంబంధించిన మరో 337.50 కోట్ల కేటాయింపులు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.