ETV Bharat / state

సీఎం కేసీఆర్ పిలుపుతో సేవా కార్యక్రమాలు - సీఎం కేసీఐర్ పిపుపుతో సేవా కార్యక్రమాలు

లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి గోషామహల్​ నియోజకవర్గంలో ఉన్న తెరాస సీనియర్ నాయకులు మహేందర్ కుమార్ నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న రోగులకు వారి బంధువులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు.

MAHENDER NAYAK DISTRIBUTED DAILY COMMODITIES
సీఎం కేసీఐర్ పిపుపుతో సేవా కార్యక్రమాలు
author img

By

Published : May 2, 2020, 8:27 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు లాక్​డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గ తెరాస సీనియర్ నాయకుడు ఆర్.వి మహేందర్ కుమార్ రోజు వారీగా తనకు తోచిన సహాయం చేస్తున్నాడు.

కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీలకు, వారితో వచ్చిన బంధువులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. లాక్ డౌన్ సమయంలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ బస్తీలలో నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు ఆ పార్టీ శ్రేణులు లాక్​డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న వివిధ వర్గాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గ తెరాస సీనియర్ నాయకుడు ఆర్.వి మహేందర్ కుమార్ రోజు వారీగా తనకు తోచిన సహాయం చేస్తున్నాడు.

కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణీలకు, వారితో వచ్చిన బంధువులకు ఆహార ప్యాకెట్లను అందజేశారు. లాక్ డౌన్ సమయంలో అహర్నిశలు కృషి చేస్తున్న పోలీస్, పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. నియోజకవర్గంలోని వివిధ బస్తీలలో నిరుపేదలకు, వలస కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి: కాలిబాటపై మృతదేహం... తండ్రి కోసం పిల్లల ఆరాటం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.