ETV Bharat / state

పువ్వాడకు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు

author img

By

Published : Jan 2, 2021, 5:54 PM IST

రెండు విడతల రవాణా మోటారు వాహనాల త్రైమాసిక పన్నును మినహాయించినందుకు హైదరాబాద్​లోని ఖైరతాబాద్​ రవాణా శాఖ కార్యాలయంలో తెలంగాణ ఓనర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ను శాలువాతో సన్మానించారు. పన్ను మినహాయించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

tours and travels felicitation to transport minister puvvada ajay kumar in hyderabad
పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపిన టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో తెలంగాణ ఓనర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ను శాలువాతో సన్మానించారు. రెండు విడతల రవాణా మోటారు వాహనాల త్రైమాసిక పన్నును మినహాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

లాక్​డౌన్​తో రవాణా వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. అందువల్ల తమకు ఆర్థిక నష్టం వాటిల్లిందని క్వార్టర్లీ ట్యాక్స్​ను మినహాయించాలని వాహన యజమానులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వారి విన్నపం మేరకు రెండు విడతల త్రైమాసిక పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.260కోట్ల మోటారు వాహన యజమానులకు లబ్ధి చేకూరింది.

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని రవాణా శాఖ కార్యాలయంలో తెలంగాణ ఓనర్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​ను శాలువాతో సన్మానించారు. రెండు విడతల రవాణా మోటారు వాహనాల త్రైమాసిక పన్నును మినహాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

లాక్​డౌన్​తో రవాణా వాహనాలు షెడ్డులకే పరిమితమయ్యాయి. అందువల్ల తమకు ఆర్థిక నష్టం వాటిల్లిందని క్వార్టర్లీ ట్యాక్స్​ను మినహాయించాలని వాహన యజమానులు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్​కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. వారి విన్నపం మేరకు రెండు విడతల త్రైమాసిక పన్నును రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.260కోట్ల మోటారు వాహన యజమానులకు లబ్ధి చేకూరింది.

ఇదీ చదవండి: కేసీఆర్ ఫోన్: నాగిరెడ్డి పంటెట్టున్నది... విత్తనాలు ఎక్కడ తెచ్చినవ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.