ETV Bharat / state

టాప్​ 10 న్యూస్ @ 1PM

author img

By

Published : May 21, 2020, 12:53 PM IST

Updated : May 21, 2020, 1:02 PM IST

ఇప్పటివరకు ప్రధాన వార్తలు

top-ten-news-at-1pm
టాప్​ 10 న్యూస్ @ 1PM

బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభం

హైదరాబాద్​ బయోడైవర్సిటీ జంక్షన్​లో ఫస్ట్​లెవల్​ పైవంతెనను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. దీన్ని ఎంత వ్యయంతో నిర్మించారంటే..

ఏపీ కరోనా అప్​డేట్

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించగా.. ఎంతమందికి కొవిడ్​ సోకిందంటే..

నిర్లక్ష్యమే కారణమా..

ఓ కానిస్టేబుల్ మృతి తీవ్ర జ్వరంతో చెందాడు. కరోనా లేదని వైద్యులు నిర్లక్ష్యం వహించారని... అందుకే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంతకీ అతనెలా మరణించాడు?

గనిలో పనులు

శ్రీరాంపూర్ ఏరియా ఆర్.కె 6 గనిలో పనులు ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు తీసుకున్న జాగ్రత్తలివే..

'అంపన్'​ విధ్వంసం

అంపన్​ తుపానుతో బంగాల్​ విలవిల్లాడిపోయింది. కోల్​కతా సహా అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన తుపాను ఎంత మందిని బలితీసుకుందంటే...

ఎస్​ఓపీ జారీ

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభంకానున్నందున ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్​ఓపీ) జారీ చేసింది. అసలు ఎస్​ఓపీ ఏంటో చూసేయండి..

చైనాకు కొత్త తలనొప్పి

చైనాలో రెండో రౌండ్ మొదలుపెట్టిన కరోనా... ఆ దేశానికి కొత్త తలనొప్పులు తెచ్చుపెడుతోంది. అవేంటంటే..

భారత్‌కు సువర్ణావకాశం

కరోనా సంక్షోభం భారత్​కు సువర్ణావకాశమని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఎలైస్​ వెల్స్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకో చూడండి..

ఐపీఎల్​ జరిగి తీరుతుంది

ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్​ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పేసర్ పాట్​ కమిన్స్​. అతనికింత ధీమా ఎలా వచ్చిందో తెలుసా?

పోస్ట్​ ప్రొడక్షన్​కు సై

లాక్​డౌన్​ 4.0 సడలింపుల్లో చిత్రపరిశ్రమకు చోటు కల్పించాలని కోరుతూ సినీ ప్రముఖులు మంత్రి తలసానితో భేటీ అయ్యారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించవచ్చని మంత్రి తెలిపారు. ఆ విశేషాలు..

బయోడైవర్సిటీ పైవంతెన ప్రారంభం

హైదరాబాద్​ బయోడైవర్సిటీ జంక్షన్​లో ఫస్ట్​లెవల్​ పైవంతెనను మంత్రి కేటీఆర్​ ప్రారంభించారు. దీన్ని ఎంత వ్యయంతో నిర్మించారంటే..

ఏపీ కరోనా అప్​డేట్

ఆంధ్రప్రదేశ్​లో కరోనా పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో ఒకరు మరణించగా.. ఎంతమందికి కొవిడ్​ సోకిందంటే..

నిర్లక్ష్యమే కారణమా..

ఓ కానిస్టేబుల్ మృతి తీవ్ర జ్వరంతో చెందాడు. కరోనా లేదని వైద్యులు నిర్లక్ష్యం వహించారని... అందుకే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇంతకీ అతనెలా మరణించాడు?

గనిలో పనులు

శ్రీరాంపూర్ ఏరియా ఆర్.కె 6 గనిలో పనులు ప్రారంభమయ్యాయి. కొవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు తీసుకున్న జాగ్రత్తలివే..

'అంపన్'​ విధ్వంసం

అంపన్​ తుపానుతో బంగాల్​ విలవిల్లాడిపోయింది. కోల్​కతా సహా అనేక ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించిన తుపాను ఎంత మందిని బలితీసుకుందంటే...

ఎస్​ఓపీ జారీ

మే 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభంకానున్నందున ఎయిర్​పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అన్ని విమానాశ్రయాలకు ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని(ఎస్​ఓపీ) జారీ చేసింది. అసలు ఎస్​ఓపీ ఏంటో చూసేయండి..

చైనాకు కొత్త తలనొప్పి

చైనాలో రెండో రౌండ్ మొదలుపెట్టిన కరోనా... ఆ దేశానికి కొత్త తలనొప్పులు తెచ్చుపెడుతోంది. అవేంటంటే..

భారత్‌కు సువర్ణావకాశం

కరోనా సంక్షోభం భారత్​కు సువర్ణావకాశమని అమెరికా సీనియర్ దౌత్యవేత్త ఎలైస్​ వెల్స్​ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకో చూడండి..

ఐపీఎల్​ జరిగి తీరుతుంది

ఈ ఏడాది కచ్చితంగా ఐపీఎల్​ జరుగుతుందని ధీమా వ్యక్తం చేశాడు ఆస్ట్రేలియా పేసర్ పాట్​ కమిన్స్​. అతనికింత ధీమా ఎలా వచ్చిందో తెలుసా?

పోస్ట్​ ప్రొడక్షన్​కు సై

లాక్​డౌన్​ 4.0 సడలింపుల్లో చిత్రపరిశ్రమకు చోటు కల్పించాలని కోరుతూ సినీ ప్రముఖులు మంత్రి తలసానితో భేటీ అయ్యారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించవచ్చని మంత్రి తెలిపారు. ఆ విశేషాలు..

Last Updated : May 21, 2020, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.