ETV Bharat / state

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం

author img

By

Published : Dec 22, 2020, 10:25 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం

తిరుమలలో కోయిల్​ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఉదయం నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేయనున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.

తిరుమలలో కోయిల్​ ఆళ్వార్ తిరుమంజనాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఉదయం నుంచి 11 గంటల వరకు దర్శనం నిలిపివేయనున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: కరోనా వైరస్ స్ట్రెయిన్​తో రాష్ట్ర వైద్య శాఖ అప్రమత్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.