ETV Bharat / state

ద.మ.రైల్వే మరో మైలురాయి.. లోడైన వందో కిసాన్ రైలు​

author img

By

Published : Mar 15, 2021, 9:50 PM IST

దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని అందుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల రవాణా కోసం ప్రవేశపెట్టిన కిసాన్​ రైలు నేడు వందో రైలు లోడింగ్​ అయింది. ఉల్లిపాయల లోడ్​ను పశ్చిమ బంగాకు చేరవేయనుంది.

The hundredth Kisan train is loaded today
ద.మ.రైల్వే మరో మైలురాయి.. లోడైన వందో కిసాన్ రైలు​

రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్ రైలు విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని చేరుకుంది. ఇవాళ 100వ రైలు లోడింగ్ అయింది. ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే వందో రైలు నడిపినట్లు అధికారులు ప్రకటించారు.

ఉల్లిపాయల లోడ్​తో ఉన్న రైలు మహారాష్ట్రలోని నాగర్​సోల్ నుంచి పశ్చిమ బంగాకు నేడు రవాణా అయ్యింది. ఇప్పటి వరకు కిసాన్ రైళ్ల ద్వారా సుమారు 34,063 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రైతుల కోసం ప్రవేశపెట్టిన కిసాన్ రైలు విషయంలో దక్షిణ మధ్య రైల్వే మరో మైలురాయిని చేరుకుంది. ఇవాళ 100వ రైలు లోడింగ్ అయింది. ఆరు నెలల స్వల్ప వ్యవధిలోనే వందో రైలు నడిపినట్లు అధికారులు ప్రకటించారు.

ఉల్లిపాయల లోడ్​తో ఉన్న రైలు మహారాష్ట్రలోని నాగర్​సోల్ నుంచి పశ్చిమ బంగాకు నేడు రవాణా అయ్యింది. ఇప్పటి వరకు కిసాన్ రైళ్ల ద్వారా సుమారు 34,063 టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి: దేశంలోనే తొలి కిసాన్​ రైలు సేవలు ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.