ETV Bharat / state

ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్​

ఖైరతాబాద్ వినాయకుడిని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. భారీ వినాయకుడిని దర్శించుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.

author img

By

Published : Sep 10, 2019, 9:53 PM IST

Updated : Sep 11, 2019, 7:51 AM IST

ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్​

ఖైరతాబాద్ గణేశ్​​ను రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దర్శించుకున్నారు. ఉత్సవ సమితి సభ్యులు గవర్నర్​ను శాలువాతో సత్కరించి వినాయకుడి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ రోజు సెలవు దినం అవడం వల్ల భారీ గణనాథున్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి.

ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్​

ఇదీ చూడండి: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

ఖైరతాబాద్ గణేశ్​​ను రాష్ట్ర గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ దర్శించుకున్నారు. ఉత్సవ సమితి సభ్యులు గవర్నర్​ను శాలువాతో సత్కరించి వినాయకుడి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గవర్నర్ తమిళిసై తెలిపారు. ఈ రోజు సెలవు దినం అవడం వల్ల భారీ గణనాథున్ని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఖైరతాబాద్ పరిసరాలన్నీ జనసందోహంగా మారాయి.

ఖైరతాబాద్​ గణేశుడిని దర్శించుకున్న గవర్నర్​

ఇదీ చూడండి: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనానికి పటిష్ట ఏర్పాట్లు

Last Updated : Sep 11, 2019, 7:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.