ETV Bharat / state

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సినీ రచయితలు

author img

By

Published : Feb 7, 2021, 5:03 PM IST

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చురుగ్గా పాల్గొంటోంది. నటీనటులు, దర్శకులు, రచయితలు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

telugu-cine-writers-participated-in-green-india-challenge
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో.. తెలుగు సినీ రచయితలు

పర్యావరణ పరిరక్షణ కోసం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పార్క్‌లో తెలుగు సినీ రచయితలు సాయిమాధవ్ బుర్రా, లక్ష్మిభూపాల్, శ్రీకాంత్, నిర్మాత బీఏ రాజు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.

పర్యావరణ పరిరక్షణ కోసం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పార్క్‌లో తెలుగు సినీ రచయితలు సాయిమాధవ్ బుర్రా, లక్ష్మిభూపాల్, శ్రీకాంత్, నిర్మాత బీఏ రాజు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు.

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.

ఇదీ చదవండి:టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.