ETV Bharat / state

ఆహిరి యాదవ్​ వర్గానికి మంత్రి తలసాని ధ్రువీకరణ పత్రం అందజేత

author img

By

Published : Sep 26, 2020, 10:22 AM IST

ఇటీవలే తెలంగాణ సర్కార్ 17 కులాలను బీసీ జాబితాలో చేర్చింది. ఈ క్రమంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆహిరి యాదవ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

Telangana minister Talasani
మంత్రి తలసాని

తెలంగాణ ప్రభుత్వం 17 కులాలను బీసీ జాబితాలో చేర్చింది. హైదరాబాద్ వెస్ట్​మారేడ్ పల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆహిరి యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

తిరుమలగిరి మండల పరిధిలోని బోయిన్​పల్లికి చెందిన అరుణ్​.. మంత్రి చేతుల మీదుగా బీసీ-డీ(ఆహిరి యాదవ కులం) ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం 17 కులాలను బీసీ జాబితాలో చేర్చింది. హైదరాబాద్ వెస్ట్​మారేడ్ పల్లిలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఆహిరి యాదవ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తికి తొలి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.

తిరుమలగిరి మండల పరిధిలోని బోయిన్​పల్లికి చెందిన అరుణ్​.. మంత్రి చేతుల మీదుగా బీసీ-డీ(ఆహిరి యాదవ కులం) ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.