రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు త్యాగానికి గుడ్ఫ్రైడే ప్రతీక అని పేర్కొన్నారు. తన ప్రజల కోసం జీసెస్ చూపిన త్యాగనిరతి, ప్రేమ మరువలేదనిదని గుర్తుచేశారు. కోవిడ్ మహమ్మారిని జయించే మనోధైర్యం మనందరికీ ఇవ్వాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: గుంజిళ్లు తీయించి.. కరోనా ప్రమాణం చేయించి..