ETV Bharat / state

'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యం'

author img

By

Published : Mar 14, 2020, 11:44 AM IST

మిషన్​ కాకతీయ ద్వారా అద్భుత ఫలితాలు సాధించామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. అన్ని చెరువులకు తూములు ఏర్పాటు చేసి నీటితో నింపామని తెలిపారు. అన్నదాతల కళ్లలో ఆనందమే కేసీఆర్​ సర్కార్​ ధ్యేయమని పేర్కొన్నారు.

telangana finance minister harish rao on irrigation department and mission kakatiya in assembly
రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యం

రైతుల కన్నీరు తుడవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఖరీఫ్​లో 40 లక్షల ఎకరాల్లో, రబీలో 38 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో చెరువులు, వాగుల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

" మిషన్ కాకతీయ ద్వారా అద్భుత ఫలితాలు సాధించాం. అన్ని చెరువులకు తూములను ఏర్పాటు చేసి నీటితో నింపాం. చెక్‌డ్యాంల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాటి ద్వారా వాగులు, వంకల్లో నీటిని నిల్వ ఉంచుకోవచ్చు"

- మంత్రి హరీశ్​ రావు

రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యం

రైతుల కన్నీరు తుడవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్​ లక్ష్యమని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్​ రావు అన్నారు. ఖరీఫ్​లో 40 లక్షల ఎకరాల్లో, రబీలో 38 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశామని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో చెరువులు, వాగుల్లో నీటిని నిల్వ ఉంచేలా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.

" మిషన్ కాకతీయ ద్వారా అద్భుత ఫలితాలు సాధించాం. అన్ని చెరువులకు తూములను ఏర్పాటు చేసి నీటితో నింపాం. చెక్‌డ్యాంల వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాటి ద్వారా వాగులు, వంకల్లో నీటిని నిల్వ ఉంచుకోవచ్చు"

- మంత్రి హరీశ్​ రావు

రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్​ లక్ష్యం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.