ETV Bharat / state

'అధికారుల నిర్లక్ష్యం వల్లే పీఆర్సీ ఆలస్యమవుతోంది' - Telangana employees union respond by PRC

పీఆర్సీ గడువును ఈ ఏడాది చివరివరకు పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు స్పందించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఉద్యోగుల వేతన సవరణ ఆలస్యమవుతోందని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి ఆరోపించారు.

Telangana PRC committee time period extend latest news
Telangana PRC committee time period extend latest news
author img

By

Published : Feb 18, 2020, 8:05 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. గడువులోగా పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి ... ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారని ఆయన పేర్కొన్నారు. తాము ఇప్పటికే రెండు పీఆర్సీలను కోల్పోయామన్న పద్మాచారి... త్వరలోనే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను పిలిచి పీఆర్సీ ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

'అధికారుల నిర్లక్ష్యం వల్లే పీఆర్సీ ఆలస్యమవుతోంది'

ఇదీ చూడండి : శాటిలైట్ రైల్వేస్టేషన్​తో సరికొత్త అధ్యాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పద్మాచారి అన్నారు. గడువులోగా పీఆర్సీ ఇవ్వాలని ముఖ్యమంత్రి ... ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారని ఆయన పేర్కొన్నారు. తాము ఇప్పటికే రెండు పీఆర్సీలను కోల్పోయామన్న పద్మాచారి... త్వరలోనే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను పిలిచి పీఆర్సీ ప్రకటిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

'అధికారుల నిర్లక్ష్యం వల్లే పీఆర్సీ ఆలస్యమవుతోంది'

ఇదీ చూడండి : శాటిలైట్ రైల్వేస్టేషన్​తో సరికొత్త అధ్యాయం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.