ETV Bharat / state

నిబంధన అతిక్రమిస్తే చలానా ఇంటికొస్తుంది: డీజీపీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్​ రెడ్డి ట్విట్టర్​లో పేర్కొన్నారు. వాహనం 3 కి.మీ. దాటితే జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు నెంబర్‌ ప్లేట్ల వారీగా వాహన కదలికలను గుర్తిస్తాయని తెలిపారు. ప్రతిఒక్కరూ ఇళ్లలోనే ఉండాలి సూచించారు. విధుల్లో ఉన్నవారిని గౌరవించాలన్నారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని మహేందర్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : Mar 26, 2020, 2:15 PM IST

Telangana DGP mahendhar reddy respond about lackdown latest news
Telangana DGP mahendhar reddy respond about lackdown latest news

.

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం:డీజీపీ
లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం:డీజీపీ

.

లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం:డీజీపీ
లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాం:డీజీపీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.