ETV Bharat / state

'మట్టి  వినాయకుడినే పూజిద్దాం'

ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో సువర్ణ భూమి సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతులనే ప్రతిష్టించాలని ఆ సంస్థ ఎండీ శ్రీధర్​ సూచించారు.

author img

By

Published : Aug 31, 2019, 5:22 AM IST

'మట్టి  వినాయకుడినే పూజిద్దాం'

వినాయక చవితిని పురస్కరించుకొని ప్రముఖ స్థిరాస్థి, నిర్మాణ వ్యాపార సంస్థ సువర్ణభూమి ఆధ్వర్యంలో మట్టి గణేశ్​ ప్రతిమలను పంపిణీ చేశారు. ఆ సంస్థ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలనే ఉద్దేశంతో విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు సంస్థ ఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.

'మట్టి వినాయకుడినే పూజిద్దాం'

ఇదీ చూడండి :అలరించిన అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు

వినాయక చవితిని పురస్కరించుకొని ప్రముఖ స్థిరాస్థి, నిర్మాణ వ్యాపార సంస్థ సువర్ణభూమి ఆధ్వర్యంలో మట్టి గణేశ్​ ప్రతిమలను పంపిణీ చేశారు. ఆ సంస్థ మట్టి వినాయకుడిని పూజిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దామంటూ ముందుకొచ్చింది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలనే ఉద్దేశంతో విగ్రహాల పంపిణీ చేస్తున్నట్లు సంస్థ ఎండీ శ్రీధర్ పేర్కొన్నారు.

'మట్టి వినాయకుడినే పూజిద్దాం'

ఇదీ చూడండి :అలరించిన అంతర్జాతీయ సంగీత, నృత్య పోటీలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.