ETV Bharat / state

ఏపీ ఎస్‌ఈసీ తొలగింపుపై హైకోర్టులో పిల్​

author img

By

Published : Apr 13, 2020, 12:31 PM IST

Updated : Apr 13, 2020, 1:34 PM IST

ఏపీ ఎస్‌ఈసీ రమేశ్​కుమార్ తొలగింపుపై మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌ హైకోర్టులో వ్యాజ్యం వేశారు. అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు భాజపా నేత తెలిపారు.

Srinivas Pil in High Court dismissing SEC Ramesh
ఏపీ ఎస్‌ఈసీ తొలిగింపుపై హైకోర్టులో పిల్​

ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ప్రధాన అధికారి రమేశ్​కుమార్ తొలగింపుపై భాజపా నేత మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ద్వారా పిటిషన్​ వేసినట్లు కామినేని తెలిపారు. భాజపా అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు వెల్లడించారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ విషయంలో పదవీ కాలం కుదించి ఆర్డినెన్స్​ తీసుకొచ్చింది. రమేశ్​ కుమార్​ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్​గా మద్రాస్​ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ కనగరాజ్​ బాధ్యతలు చేపట్టారు.

ఆంధ్రప్రదేశ్​ ఎన్నికల ప్రధాన అధికారి రమేశ్​కుమార్ తొలగింపుపై భాజపా నేత మాజీమంత్రి కామినేని శ్రీనివాస్‌ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. న్యాయవాది జంధ్యాల రవిశంకర్ ద్వారా పిటిషన్​ వేసినట్లు కామినేని తెలిపారు. భాజపా అధిష్ఠానం అనుమతితోనే పిల్ వేసినట్లు వెల్లడించారు.

తాజాగా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ విషయంలో పదవీ కాలం కుదించి ఆర్డినెన్స్​ తీసుకొచ్చింది. రమేశ్​ కుమార్​ను ఆ స్థానం నుంచి తొలగించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త కమిషనర్​గా మద్రాస్​ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ కనగరాజ్​ బాధ్యతలు చేపట్టారు.

ఇదీ చూడండి : రూ. 1500కే కరోనా పరీక్ష.. రెండున్నర గంటల్లో ఫలితం

Last Updated : Apr 13, 2020, 1:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.