ETV Bharat / state

కొవిడ్​ అంతం కావాలని ఓయూలోని శివాలయంలో ప్రత్యేక పూజలు

author img

By

Published : May 20, 2021, 9:31 AM IST

దేశాన్ని పట్టి పీడిస్తున్న కొవిడ్​ మహమ్మారిని అంతం చేయాలని కోరుతూ దక్షిణ భారత పొలిటికల్​ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్.. శివునికి ప్రత్యేక పూజలు చేశారు. ఓయూలోని శివాలయంలో శివపూజ నిర్వహించారు.

ou news
తెలంగాణ వార్తలు

కొవిడ్​ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తూ ఓయూలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారత పొలిటికల్​ జేఏసీ ఛైర్మన్​ ప్రొఫెసర్​ గాలి వినోద్​ కుమార్​ శివాలయంలో శివపూజ చేశారు.

కొవిడ్​ వ్యాప్తి వల్ల జన జీవనం అస్తవ్యస్థమైందని... ప్రజలకు మనోధైర్యం ప్రసాదించమని శివునికి పూజలు చేసినట్లు తెలిపారు.

కొవిడ్​ మహమ్మారి నుంచి దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తూ ఓయూలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ భారత పొలిటికల్​ జేఏసీ ఛైర్మన్​ ప్రొఫెసర్​ గాలి వినోద్​ కుమార్​ శివాలయంలో శివపూజ చేశారు.

కొవిడ్​ వ్యాప్తి వల్ల జన జీవనం అస్తవ్యస్థమైందని... ప్రజలకు మనోధైర్యం ప్రసాదించమని శివునికి పూజలు చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలు కావాలంటే మెయిల్ చేయండి: కేటీఆర్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.