ETV Bharat / state

Corona: కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుదల

author img

By

Published : May 29, 2021, 10:47 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా బాధితుల రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు.

positive rate increasing in ap
positive rate increasing: రికవరీ రేటు క్రమంగా పెరుగుదల

ఆంధ్రప్రదేశ్​లో మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉండగా, 27నాటికి 19.20 శాతానికి వచ్చిందని అధికారులు వివరించారు. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని తెలిపారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య మే 18న 2.11 లక్షలపైగా ఉండగా, 26 నాటికి 1.86 లక్షలకు తగ్గాయని వివరించారు. రివకరీ రేటు కూడా మే 7న 84.3 శాతం ఉంటే.. 27 నాటికి 87.99 శాతానికి పెరిగిందని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్​లో మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం ఉండగా, 27నాటికి 19.20 శాతానికి వచ్చిందని అధికారులు వివరించారు. 12 రోజులుగా పాజిటివిటీ రేటు తగ్గుతూ వస్తోందని తెలిపారు. యాక్టివ్‌ కేసుల సంఖ్య మే 18న 2.11 లక్షలపైగా ఉండగా, 26 నాటికి 1.86 లక్షలకు తగ్గాయని వివరించారు. రివకరీ రేటు కూడా మే 7న 84.3 శాతం ఉంటే.. 27 నాటికి 87.99 శాతానికి పెరిగిందని చెప్పారు.

ఇదీ చదవండి: 'నకిలీ విత్తనాల విక్రయాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.