ETV Bharat / state

పులులున్నాయంటే... అడవి సురక్షితం - retired forest officer kandala balreddy about tigers in india

భారత్​ పులులకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి. ఒకప్పుడు పులులకు స్వర్గధామంగా నిలిచిన భారతదేశంలో 1973లో వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. పులుల సంఖ్య పెంచడానికి అప్పటి ప్రధాన మంత్రి ఇంధిరాగాంధీ నేతృత్వంలో ప్రాజెక్టు టైగర్​ మొదలుపెట్టారు. ఆ తర్వాత మోదీ సర్కారు పులుల సంరక్షణ, వాటి సంఖ్య మెరుగుపరచడానికి తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.

పులులున్నాయంటే... అడవి సురక్షితం
author img

By

Published : Jul 29, 2019, 7:19 PM IST

పులులున్నాయంటే... అడవి సురక్షితం

మన దేశంలో 2వేల 967 పులులున్నట్లు ప్రధానమంత్రి మోదీ విడుదల చేసిన నివేదిక జంతు ప్రేమికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. మోదీ సర్కార్​ తీసుకున్న చర్యల ఫలితంగా కనుమరుగై పోతున్నాయనుకున్న పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పులులున్నాయంటే ఆ అటవీ ప్రాంతం సురక్షితంగా ఉన్నట్లని అంటున్నారు వన్యప్రాణి నిపుణులు, అటవీశాఖ విశ్రాంత ఉన్నతాధికారి కందాల బాల్​రెడ్డి.

పులులున్నాయంటే... అడవి సురక్షితం

మన దేశంలో 2వేల 967 పులులున్నట్లు ప్రధానమంత్రి మోదీ విడుదల చేసిన నివేదిక జంతు ప్రేమికుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. మోదీ సర్కార్​ తీసుకున్న చర్యల ఫలితంగా కనుమరుగై పోతున్నాయనుకున్న పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పులులున్నాయంటే ఆ అటవీ ప్రాంతం సురక్షితంగా ఉన్నట్లని అంటున్నారు వన్యప్రాణి నిపుణులు, అటవీశాఖ విశ్రాంత ఉన్నతాధికారి కందాల బాల్​రెడ్డి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.