ETV Bharat / state

అప్పటివరకు ఉన్నారు.. కరోనా అని తేలటంతో వదిలి వెళ్లిపోయారు - covid death toll in nellore district

మృతిచెందిన వ్యక్తికి కరోనా అని తేలటంతో బంధువులు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లా నాయుడిపేటలో జరిగింది.

relatives-left-him-from-hospital-after-corona-positive
అప్పటివరకు ఉన్నారు..కరోనా అని తేలటంతో వదిలి వెళ్లిపోయారు
author img

By

Published : Aug 1, 2020, 9:03 PM IST

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక సంఘం పరిధిలో ఓ వ్యక్తి జ్వరంతో మృతి చెందాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది.

ఆస్పత్రికి తీసుకొచ్చి... చనిపోయే వరకు ఉన్న మృతుడి బంధువులు... కరోనా అని తెలియటంతో కనిపించకుండా వెళ్లిపోయారు. చివరకు పురపాలక శాఖ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తమ సిబ్బందితో అంత్యక్రియలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక సంఘం పరిధిలో ఓ వ్యక్తి జ్వరంతో మృతి చెందాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్ అని తేలింది.

ఆస్పత్రికి తీసుకొచ్చి... చనిపోయే వరకు ఉన్న మృతుడి బంధువులు... కరోనా అని తెలియటంతో కనిపించకుండా వెళ్లిపోయారు. చివరకు పురపాలక శాఖ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తమ సిబ్బందితో అంత్యక్రియలు చేశారు.

ఇదీ చూడండి:ప్రముఖుల ట్విట్టర్​ ఖాతాలను ఎలా హ్యాక్ చేశారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.