ETV Bharat / state

'పార్టీ నుంచి ఒత్తిడి చేస్తే రాజీనామా చేస్తానని చెప్పా'

author img

By

Published : Dec 21, 2020, 6:49 PM IST

గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్​ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్​లో యుగతులసి పౌండేషన్ చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు.

raja singh speak about cows in hyderabad
గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం: రాజాసింగ్‌

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్​ చేశారు. గోమాతను కాపాడాలని చేసిన నినాదం కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలన్నారు. తను ప్రథమంగా హిందువునని.. గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

గోవుల సంరక్షణ, హిందూ ధర్మం కోసం చేసే పోరాట సమయంలో పార్టీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయని ఆ సమయంలో తాను పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసినట్లు వివరించారు. గోమాత రక్షణ అంశాలకు ఎవరు అడ్డు వచ్చినా ఎదురిస్తానని చెప్పారు.

గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం: రాజాసింగ్‌

ఇదీ చదవండి: యాసంగిపై మంత్రి సమీక్ష.. సాగుపై సుధీర్ఘ చర్చ

గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోషామహల్​ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్​ చేశారు. గోమాతను కాపాడాలని చేసిన నినాదం కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలన్నారు. తను ప్రథమంగా హిందువునని.. గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.

గోవుల సంరక్షణ, హిందూ ధర్మం కోసం చేసే పోరాట సమయంలో పార్టీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయని ఆ సమయంలో తాను పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసినట్లు వివరించారు. గోమాత రక్షణ అంశాలకు ఎవరు అడ్డు వచ్చినా ఎదురిస్తానని చెప్పారు.

గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం: రాజాసింగ్‌

ఇదీ చదవండి: యాసంగిపై మంత్రి సమీక్ష.. సాగుపై సుధీర్ఘ చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.