ETV Bharat / state

కాచిగూడ రైలు ప్రమాదంపై సమీక్ష

author img

By

Published : Nov 14, 2019, 12:48 PM IST

హైదరాబాద్​ కాచిగూడ రైల్వే ప్రమాద ఘటనపై అధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రమాదం ఏవిధంగా జరిగిందనే కోణంలో అధికారులను వివరాలు సేకరిస్తున్నారు.

కాచిగూడ రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల సమీక్ష
కాచిగూడ రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల సమీక్ష

కాచిగూడ రైలు ప్రమాద ఘటనపై రైల్వే సేఫ్టీ అధికారి రామ్​ కృపాల్​ నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రైలు ప్రమాదాలు నివారించడానికి తీసుకున్న జాగ్రత్తలు, ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు.

కాచిగూడ రైలు ప్రమాదంపై రైల్వే అధికారుల సమీక్ష

కాచిగూడ రైలు ప్రమాద ఘటనపై రైల్వే సేఫ్టీ అధికారి రామ్​ కృపాల్​ నేతృత్వంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రమాద వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రైలు ప్రమాదాలు నివారించడానికి తీసుకున్న జాగ్రత్తలు, ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది అనే కోణంలో ఆరా తీశారు.

Intro:సికింద్రాబాద్ యాంకర్...కాచిగూడ రైల్వే ప్రమాద ఘటన కు సంబంధించి రైల్వే అధికారులు సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు..రైల్వే సేఫ్టీ అధికారి ramkripal నేతృత్వంలో రైల్వే అధికారులను హైదరాబాద్ భవన్ లో ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు..రైలుప్రమాదం ఏ విధంగా జరిగిందా అనే కోణంలో ఆయన అధికారులను ఆరా తీస్తున్నారు.ఈ సందర్భంగా రైల్వే అధికారులు అంతా హాజరై కాచిగూడ రైల్వే సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెలియచేసి విచారణ జరుపుతున్నారు..రైలు ప్రమాదాలు నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎవరి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో రైల్వే అధికారులను ఆయన అడిగి తెలుసుకున్నారు..Body:VamshiConclusion:7032401099

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.