ETV Bharat / state

ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలవే అధికం..!

author img

By

Published : Feb 13, 2021, 10:03 AM IST

దేశవ్యాప్తంగా ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవే అధికంగా ఉన్నావని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.

ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలవే అధికం..!
ప్రైవేటీకరించే రైళ్లలో తెలుగు రాష్ట్రాలవే అధికం..!

ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించతలపెట్టిన 150 రైళ్లలో 26 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్ ‌గోయల్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. ప్రైవేటు బండ్లకు సంబంధించి రైల్వేశాఖ గత నవంబర్‌లో ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు.

వివిధ మార్గాల్లో ప్రైవేటుకు ప్రతిపాదించిన రైళ్ల జాబితా..

వివరాలిలా....

ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్వహించతలపెట్టిన 150 రైళ్లలో 26 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్ ‌గోయల్‌ తెలిపారు. శుక్రవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు టీజీ వెంకటేష్‌ అడిగిన ప్రశ్నకు ఆయన ఈమేరకు బదులిచ్చారు. ప్రైవేటు బండ్లకు సంబంధించి రైల్వేశాఖ గత నవంబర్‌లో ప్రతిపాదన చేసినట్లు వెల్లడించారు.

వివిధ మార్గాల్లో ప్రైవేటుకు ప్రతిపాదించిన రైళ్ల జాబితా..

వివరాలిలా....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.