ETV Bharat / state

'విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తి ర్యాలీ'

పరీక్షల్లో తప్పామని ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని నగరంలో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు పీయూసీఎల్ సభ్యలు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారని కఠినంగా శిక్షించాలని కోరారు.

author img

By

Published : Apr 28, 2019, 9:06 AM IST

'విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తి ర్యాలీ'

ఇంటర్మీడియట్ ఫలితాల అవతకవలతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలని హైదరాబాద్​లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను పీయూసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి చాదర్​ఘాట్ పోలీస్ స్టేషన్ వరకూ కొనసాగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ మంత్రి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఎడ్యుకేషన్ సెక్రటరీ, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఎండీ చారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తి ర్యాలీ'

ఇవీ చదవండి: బీసీ గురుకులాల్లో కొలువుల పండగ

ఇంటర్మీడియట్ ఫలితాల అవతకవలతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థుల ఆత్మలకు శాంతి చేకూరాలని హైదరాబాద్​లో కొవ్వొత్తి ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శనను పీయూసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి చాదర్​ఘాట్ పోలీస్ స్టేషన్ వరకూ కొనసాగించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ మంత్రి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి, ఎడ్యుకేషన్ సెక్రటరీ, గ్లోబల్ ఆర్గనైజేషన్ ఎండీ చారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

'విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తి ర్యాలీ'

ఇవీ చదవండి: బీసీ గురుకులాల్లో కొలువుల పండగ

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.