ETV Bharat / state

పురపాలక ఎన్నికలు ప్రశాంతం : అదనపు డీజీ - POLLING FINISHED WITHOUT FRICTION SAYS ADDITIONAL DG JITHENDHAR

రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక సంఘం ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ పేర్కొన్నారు.

ప్రశాంతంగా పుర పోలింగ్ : జితేందర్
ప్రశాంతంగా పుర పోలింగ్ : జితేందర్
author img

By

Published : Jan 22, 2020, 7:54 PM IST

రాష్ట్రంలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని ఈ సందర్భంగా జితేందర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పొలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

రాష్ట్రంలో పురపాలిక ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ జితేందర్ వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు నమోదు కాలేదని ఈ సందర్భంగా జితేందర్‌ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పొలింగ్ కేంద్రాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

ఇవీ చూడండి : జవహర్​నగర్​లో కాంగ్రెస్​ అభ్యర్థిపై తెరాస నేతల దాడి..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.