ETV Bharat / state

పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి

పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్ ఉప్పల్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

author img

By

Published : Oct 18, 2019, 11:18 AM IST

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్ ఉప్పల్​లో పోలీస్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కర్మాన్​ ఘాట్ శుభోదయ కాలనీకి చెందిన చందర్​రావును పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. చందర్ మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడం వల్లే అతను మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఉన్నతాధికారి వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్య

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

హైదరాబాద్ ఉప్పల్​లో పోలీస్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కర్మాన్​ ఘాట్ శుభోదయ కాలనీకి చెందిన చందర్​రావును పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. చందర్ మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడం వల్లే అతను మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : ఉన్నతాధికారి వేధింపులతో ఉద్యోగిని ఆత్మహత్య

Intro:హైదరాబాద్:- పోలీసుల పెట్రోలింగ్ వాహనం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది ..ఉప్పల్ పోలీస్ మొబైల్ వ్యాన్ డీ కొని కర్మాన్ ఘాట్ శుభోదయ కాలనీ కి చెందిన చందర్ రావు అనే 35.సంవత్సరాల వ్యక్తి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు ..పెట్రోలింగ్ వెహికిల్ వాహనం వేగంగా వచ్చి ఢీకొనడం వల్ల అతను మృతి చెందినట్లు వారి కుటుంబ సభ్యులు అంటున్నారు..చందర్రావు మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.. నిన్న ఉదయం ప్రమాదం జరగా వెంటనే అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు..తలకు తీవ్ర గాయాలు పాలవడంతో వల్ల అతను మరణించిన ట్లు వైద్యులు తెలిపారు Body:VamshiConclusion:7032401099
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.